LTC లో ప్రతి 4 సం॥ కాలం బ్లాకు పీరియడ్ గా నిర్ణయించబడుతుంది.మొదటి 2 సం॥ స్వస్థలం (Home Town) పోవుటకు ,తదుపరి 2 సం॥ కాలం రాష్ట్రంలో ఏ ప్రదేశమునకు గాని లేదా స్వస్థలం (Home Town) నకు గాని,సర్వీసు మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా LTC సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. 3,500 కి.మీ లు మించకుండా ప్రయాణం చేయాలి.రూ.18,750 చెల్లిస్తారు.బ్లాకు పీరియడ్ ను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా విడుదల చేయాలి.
(G.O.Ms.No.76 Dt:13-05-2015)